Koduri kousalya devi biography
కోడూరి కౌసల్యాదేవి
కోడూరి కౌసల్యాదేవి (ఆరికెపూడి కౌసల్యాదేవి) సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.
జననం
[మార్చు]ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో 'దేవాలయం' అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల "చక్రభ్రమణం"ను 1961లో తన 25వ యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారినతర్వాత తనపేరును ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగా ప్రకటించుకుంది.
రచనలు
[మార్చు]నవలలు
[మార్చు]- అనామిక
- అనిర్వచనీయం
- కల్పతరువు
- కల్పవృక్షం
- కళ్యాణమందిర్
- చక్రభ్రమణం[1]
- చక్రనేమి
- చక్రవాకం
- జనరంజని
- తపోభూమి
- ధర్మచక్రం
- దిక్చక్రం
- దివ్యదీపావళి
- నెమలికనులు
- నందనవనం
- నివేదిత
- పసుపుతాడు
- పెళ్ళి ఎవరికి?
- పూజారిణి
- ప్రేమనగర్
- బదనిక
- బృందావనం
- భాగ్యచక్రం
- మార్గదర్శి
- మోహన మురళి
- శంఖుతీర్థం
- శాంతినికేతన్
- శిలలు - శిల్పాలు
- సంసారచక్రం
- సత్యం శివం సుందరం
- సుదక్షిణ
- సూర్యముఖ